ఈ బ్లాగ్ ను ఫా. అమృత్ రాజు వెల్లటూరి ఒ సి డి, కార్మెల్ సభ సభ్యలు నడుపుతున్నారు. ఇతను నిష్పాదుకా కార్మెల్ సభకు సంబంధించిన వారు . తిరు సభలో ధ్యానం చేస్తూ, ధ్యానము ద్వార పొందిన అనుభూతిని ఇతరులకు పంచడం కార్మెల్ సభ ముఖ్య ఉద్దేశం. ఫా. అమృత్ గారు తన సన్యాస జీవితంలో ఎక్కువ కాలం, యువ సన్యాసుల తర్ఫీదు అధికారిగా ఉన్నారు. వడకముల, ఉపన్యాసలు, తిరుసభ చరిత్ర, తిరుసభ పితరులు, తిరుసభ పండితుల పాండిత్యం గురించి రచనలు ఉపన్యాసలు చేస్తారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి